ఇవి ఐపీఎల్ పిచ్ లు కాదు.. భారత బ్యాటర్లపై ఆర్చర్ సెటైర్లు..!
ఇంగ్లండ్తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆర్చర్.