బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. చెపాక్ లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంగ్లాను చిత్తు చేసింది. ఈ విజయంతో కోచ్ గా టెస్టుల్లోనూ శుభారంభం చేసిన గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఆరే పదాలతో పోస్ట్ పెట్టాడు.
