టీమ్ఇండియాతో రెండు టెస్టుల సిరీస్కు క్రికెట్ వెస్టిండీస్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఎప్పట్లాగే క్రెయిగ్ బ్రాత్వైట్ సారథ్యం వహించనున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్కు కరీబియన్ స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉండటం సందిగ్ధంగా మారింది.

While West Indies senior players are playing World Cup eligibility matches, West Indies matches will be played with junior players