జట్టులో అందరినీ సంతోషపెట్టలేమంటూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 25 మందిలో 15 మందిని ఎంపిక చేసినప్పుడు మిగిలిన వారు తమను ఎందుకు తీసుకోలేదని అడుగుతారన్నాడు. అలాగే 15 మంది నుంచి 11 మందిని తుది జట్టుకు ఎంపిక చేసినప్పుడూ ఇదే ప్రశ్నఎదురవుతుందని చెప్పుకొచ్చాడు.
