తెలంగాణలో కమ్యూనిస్టులు అధికార పార్టీ తాబేదార్లుగా మారిపోయారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టేశారు.