Administrative capital of AP: విశాఖ కేంద్రంగా పరిపాలనకు సర్వం సిద్దం.. తాజాగా జీవోలు జారీ చేసిన సీఎస్
దసరా నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ వేదికగా పాలన సాగించేందుకు సర్వం సిద్దం చేశారు. దీనికోసం క్యాబినెట్ మంత్రులు, కార్యదర్శులు, ప్రదాన అధికారులు మొత్తం విశాఖలో వసతులు సమకూర్చుకుంటున్నారు.