Janhvi Kapoor : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ జాన్వీ కపూర్..
అలనాటి అందాల తార, అతిలోక సుందరి, బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ లంగాఓణీలో శ్రీవారిని దర్శించుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ఎన్టీఆర్ సరసన తెలుగులో జాన్వీకపూర్ పరిచయం అవుతున్నారు.