DELHI: రూ.350 కోసం బాలుడి దారుణ హత్య.. 60 సార్లు కత్తితో పొడిచి హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మజ్దూర్ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి.. నిందితుడు పదిహేడేళ్ల బాలుడిని బిర్యానీ తినేందుకు డబ్బులు అడిగాడు. దీనికి ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో బాలుడి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.