Nara Bhuvaneshwari: నిజం గెలవాలి యాత్రకు సర్వం సిద్దం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి నిజం గెలవాలి పేరుతో చేపట్టనున్న యాత్రలో పాల్గొననున్నారు.