CM Jagan: విశాఖ రాజధానిపై త్రీమెన్ కమిటీ సభ్యులతో నేడు సీఎం జగన్ సమీక్ష
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల అంశం ఒక కొలిక్కి రానుంది. నేడు విశాఖపట్నం రాజధానికి సంబంధించిన అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు.