Kerala BJP Leader Murdered : 15 మందికి మరణ శిక్ష.. కేరళలో బీజేపీ నేత హత్య కేసు..
15 మందికి మరణ శిక్ష.. కేరళలో బీజేపీ నేత హత్య కేసు
కేరళలో రెండేళ్ళ క్రితం జరిగిన బీజేపీ నేత (BJP leader) రంజిత్ శ్రీనివాసన్ (Ranjith Srinivasan) హత్య కేసులో మవినిక్కర అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 15 మందికి మరణ శిక్ష (Death sentence) విధించింది.