MS Dhoni: ధోనీపై పరువు నష్టం కేసు.. రేపే విచారణ
తమపై అసత్య ఆరోపణలు చేసిన ధోనీ.. తమ పరువుకు భంగం కలిగించాడని మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ధోనీతో పాటు తమకు వ్యతిరేకంగా పోస్ట్లను అనుమతించిన సోషల్ మీడియా వేదికలపైనా పరువు నష్టం దావా వేసారు.