మెయిన్ పురిలో ప్రచారానికి డింపుల్ యాదవ్ తన కూతురు అదితిని కూడా వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. లండన్ లో చదువుకుంటున్న అదితి సెలవుల కోసం యూపీకి వచ్చింది.