ఏపీలో ఈవీఎం వెరిఫికేషన్, ప్రాసెస్ ఇదే
ఈవీఎంల పని తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు అనేది సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపణ. వీవీ ప్యాట్ లో మాత్రం ఓటు వేసిన పార్టీ గుర్తు వస్తున్నా, లెక్క పెట్టె సమయంలో అలా జరగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.