ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి ‘గద్దర్ అవార్డుల’ వేదికపై ఇద్దరు దిగ్గజాలు కలిశారు. ఒకరు భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, మరొకరు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘పీపుల్స్ స్టార్’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. సామాజిక అంశాలపై పోరాడే ఆయన, తాజాగా జరిగిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకలో చేసిన వ్యాఖ్యలు
తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్ అవార్డ్స్ – 2025’ విజేతల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తే.. కులాల ప్రస్తావన తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుందని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. సోషల్ మీడియా సాక్షిగా డిబేట్ మొదలుపెట్టారు. ఐతే రేవంత్ ప్రకటించిన అవార్డులపై.. హీరో మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు.
నంది అవార్డుల స్ధానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఏటా టాలీవుడ్లో ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల ప్రదానోత్సవం కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఇటు తెలంగాణలోగానీ.. అటు ఏపీలో గానీ నందులు ఇవ్వడం అన్నదే లేదు.