Botsa Satyanarayana: తెలుగు రాష్ట్రాల మధ్య మాటల మంటలు.. తెలంగాణలో చూచిరాతలన్న బొత్స.. ఏపీ రాజధాని ఏదో చెప్పాలన్న బీఆర్ఎస్
తెలంగాణలో పరీక్షలు చూచిరాతలేనని బొత్స విమర్శిస్తే, ఏపీ రాజధాని ఏదో చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు అంటున్నారు. దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి చిచ్చురేగింది. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. బొత్సను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.