కెప్టెన్,కోచ్ మధ్య కోల్డ్ వార్ రోహిత్ ను పట్టించుకోని గంభీర్
న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయంతో టీమిండియా విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. అదే సమయంలో భారత జట్టుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు సమాచారం.