Rohit Sharma: టీమిండియా బ్రహ్మాస్త్రం అతడే.. సెమీస్లోనూ విజృంభిస్తే..
2011లో చాంపియన్గా నిలిచిన భారత్.. 2015, 2019 వన్డే ప్రపంచకప్లలో సెమీఫైనల్స్కు చేరింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో.. 2019లో కివీస్ చేతిలో భారత్ సెమీస్లో ఓడింది. కానీ, ఈ సారి ఆ గండాన్ని దాటేలా ఉంది టీమిండియా.