Abdul Nazir : ఏపీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్..
దేశ వ్యాప్తంతగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎగరవేశారు.