క్రికెట్ లో అప్పుడప్పుడు అరుదైన రికార్డులు నమోదవుతూ ఉంటాయి. తాజాగా జింబాబ్వేతో ఐదో టీ ట్వంటీలో ఎవ్వరూ ఊహించని రికార్డ్ నమోదైంది.
టీ ట్వంటీ (T20) క్రికెట్లో (Cricket) చెన్నై సూపర్ కింగ్స్ (China Super Kings) అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్కే రికార్డులకెక్కింది.