Rajagopal Reddy: కర్ణాటక విక్టరీ ఎఫెక్ట్.. కాంగ్రెస్ గూటికి రాజగోపాల్ రెడ్డి!?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేస్తన్నాయి. తెలంగాణలో మొన్నటి వరకూ మంచి జోష్లో ఉన్న కమలం పార్టీ నేతలు కర్నాటక ఓటమితో సైలెంట్ అయ్యారు. గెలుపోటములు సహజం అని పైకి చెప్తున్నా.. వాళ్లలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇది తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్ను ప్రశ్నార్థకంలో పడేసింది.