Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర.. అవనిగడ్డలో బహిరంగ సభ..!
అక్టోబర్ ఒకటో తేదీ, ఆదివారం నుంచి కృష్ణాజిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెడతారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుంది.