Arvind Kejriwal: జైల్లో మామిడిపండ్లు తింటున్న కేజ్రీవాల్.. ఈడీ అభ్యంతరం.. కారణమేంటో తెలుసా..
షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్.. కావాలనే షుగర్స్ లెవర్స్ పెరిగేలా.. మామిడిపండ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మామిడిపండ్లు తిని అనారోగ్యానికి గురైతే.. ఈ కారణాలతో బెయిల్ పొందొచ్చనేది కేజ్రీవాల్ ప్లాన్ అని ఈడీ చెబుతోంది.