Muhammad Rizwan: మ్యాచ్ కోసం వచ్చావా.. మత ప్రచారానికి వచ్చావా.. పాక్ ఆటగాడి అతి..!
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ క్రికెట్లోకి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన రిజ్వాన్.. పాకిస్తాన్ జట్టు విజయాన్ని పాలస్తీనా నగరమైన గాజా పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు.