Lok Sabha, New MPs : 2024 లోక్ సభకు 280 మంది కొత్త ఎంపీలు.. తగ్గిపోయిన మహిళ ఎంపీలు
ఈసారి లోక్సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 50శాతం మంతి లోక్ సభలో కొత్తవారు అడుగుపెట్టనున్నారు. కాగా ఈ సారి మాత్రం చాలా వరకు యువ మహిళ ఎంపీలు తగ్గిపోయాయి.