Patnam Sunita Mahender Reddy : మల్కాజిగిరిలో కాంగ్రెస్ జోరు సునీతమ్మ గెలుపు ఖరారు..
తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం.. హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి (Malkajigiri) లో దాదాపు 31 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) విజయం సాధించారు.