చేతులు కాలాక ఆకులు ఆలస్యంగా కదిలిన నానీలు
ఎన్నికల తర్వాత సైలెంటైన నానీ బ్రదర్స్ మళ్లీ తెరపైకి వచ్చారు. తమ నేత జగన్ ను కాపాడేందుకు రంగంలోకి దిగారు. వివాదం రేగిన వారం తర్వాత కళ్లు తెరిచి హడావుడిగా మీడియాతో మాట్లాడేసి,,, టీడీపీపై విమర్శలు సంధించి తమ నోటి దురదను తీర్చుకున్నారు.