Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు వెల్లడి.. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ఇదే..
ఫోన్ ట్యాపింగ్ ద్వారానే, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70లక్షలు సీజ్ చేశారు. మునుగోడు ఎన్నికలో కోమటిరెడ్డి డబ్బులు రూ.3.5కోట్లు, దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశారు.