MACHRLA MALLIKA : పిన్నెల్లిని వెంటాడుతున్న… ఎస్పీ మల్లికా గార్గ్
మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో పరారైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆయన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గే ప్రయత్నిస్తున్నారు.