YS JAGAN: జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్.. శుక్రవారం విచారించనున్న ధర్మాసనం
జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నాడు. అయితే, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలోనే ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.