రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్మకం తుది దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ కూడా విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ వర్గాల్లో వేడి మొదలైంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా
ఐపీఎల్ అంటేనే రికార్డులకు చిరునామా.. కేవలం గ్రౌండ్లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్లోనూ రికార్డుల మీద రికార్డులు నమోదవుతూనే ఉంటాయి.
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సెంచరీతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో అత్యంత తక్కువ వయస్సులో
ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 రన్స్ చేయడంతో టై అయింది.
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్నందుకుంది. సొంతగడ్డపై తడబడుతున్నఆర్సీబీ.. ప్రత్యర్థి వేదికలపై తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
ఐపీఎల్ 18వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్తో మెరిశాడు.
ఐపీఎల్ 18వ సీజన్ లో రెండోరోజే పరుగుల వరద మొదలైంది. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై దంచికొట్టింది. రికార్డుల మోత మోగిస్తూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది.