Yashasvi Jaiswal: జైశ్వాల్ రికార్డులే రికార్డులు.. కోహ్టీ రికార్డు సమం..
2016లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి 655 పరుగులు చేశాడు. ఎనిమిదేళ్ల తర్వాత జైస్వాల్ ఈ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ 655 పరుగులు చేశాడు.