మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన కెరీర్లో సరికొత్త ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నారు. ‘విరూపాక్ష’ వంటి భారీ బ్లాక్బస్టర్ తర్వాత, ఆయన ఎంచుకుంటున్న కథలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి మామూలుగా లేదు. కానీ, అందరిలోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్
మీద రేప్ కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు.. కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. విమెన్స్ హాస్టల్ బాత్రూమ్ల్లో రహస్య కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణాలో జనసేన పార్టీని ఇప్పుడు బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
మైక్ ఉందని వాగేసి.. సోషల్ మీడియా ఉంది కదా అని రాసేసి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే.. తాట తీస్తారు జాగ్రత్త. ప్రణీత్ ఎపిసోడ్తో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవే.
సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. పిల్లలు, మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు.
కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
మేనమామ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ఫలితాలు రాగానే పవన్ను ఎత్తుకొని తన ప్రేమ చూపించిన తేజ్.