TG Telugu Academy : తెలంగాణ వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ.. ఎందుకో తెలిస్తే షాక్..?
తెలంగాణ వ్యాప్తంగా జూన్ 12న స్కూళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కూళ్ సిబ్బంది.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.