Secunderabad Railway Station: విమానాశ్రయాన్ని మించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
సౌత్ సెంట్రల్ రైల్వేస్లో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ స్టేషన్గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫేట్ మారిపోనుంది. అడ్వాన్స్డ్ ఇన్ఫాస్ట్రక్చర్తో స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ ఏకంగా రూ.720 కోట్లు కేటాయించింది.