గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు వంద మంది వరకు మరణించారని అధికారులు తెలిపారు. 400 మందికిపైగా వడదెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్తో అనేక రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది.
గడిచిన 24 గంటల్లో 6,155 కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. చివరగా గత సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.