dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tirumala Tirupati Devasthanam

#Tirumala Tirupati Devasthanam

New rules for ttd laddu prasadam

తిరుమలలో ఒకటే లడ్డూ… కొత్త రూల్స్

August 29, 2024 | 03:56 PM

తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసింది టీటీడీ. లడ్డూ ప్రసాదం పొందే భక్తులు ఆధార్ లింక్ చేస్తూ పంపిణీ చేస్తున్నది టిటిడి.

Dismissal of tirumala ttd evo dharma reddy

TTD EO : తిరుమల TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు..

June 15, 2024 | 11:34 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల ఆలయం వ్యవహారాలు పర్యవేక్షించే టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) ని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Who is the chairman of ttd nagababu and ashwanidat in the race

TTD RACE : టీటీడీ ఛైర్మన్ ఎవరికి ? రేసులో నాగబాబు, అశ్వనీదత్

June 6, 2024 | 05:21 PM

వైసీపీ (YCP) ఓడిపోయి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా అధికారం చేపట్టబోతున్నారు. దాంతో టీటీడీ ఛైర్మన్ పోస్టుకు కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Cancellation of sarva darshan tokens in tirumala special darshans also canceled for ten days

Tirumala : తిరుమలలో సర్వ దర్శన టోకెన్ల రద్దు.. పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు..

December 21, 2023 | 10:46 AM

తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం కోసం భక్తులకు జారీ చేసే టోకెన్లను టీటీడీ రద్ద చేసింది. రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనంన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఇక పది రోజులకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో 4.25 లక్షల టోకేన్లు జారీ చేసేందుకు దేవస్థానం బోర్డు సన్నాహాలు చేపట్టింది. అయితే, ఎల్లుండి నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam