Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం.. ఉత్తమ్ పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం..!
తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఇంకా గొడవలు సాగుతున్నాయి. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాల్సిన నాయకులు అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. తన పార్టీకి చెందిన వారిపైనే కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం.