పంత్ @ 50 సిక్సర్లు
న్యూజిలాండ్తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో 50 సిక్సర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్గా, ఓవరాల్గా మూడో ప్లేయర్గా చరిత్రకెక్కాడు.