ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కొత్త రాజధాని, కొత్త పథకాలు, కొత్త పద్ధతులు, కొత్త మంత్రులు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏపీ హాట్ సీట్లల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ రఘు రామకృష్ణ రాజు పోటీలో ఉండటమే ఇందుక్కారణం. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన RRR… అత్యంత నాటకీయ పరిస్థితుల్లో చివరి నిమిషంలో టీడీపీలో అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీగా నిలబడిన రాఘురామ… జగన్ పై నిత్యం తూటాలు పేలుస్తూ వార్తల్లో నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం… టార్చర్ పెట్టడం లాంటి సంఘటనలు జరిగాయి.
జగనన్న విద్యా దీవెన కానుక కార్యక్రమం..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) దగ్గర పడుతున్న టైమ్ లో వైసీపీ అధిష్టానానికి ఉత్తరాంధ్రలో గ్రూప్ పాలిటిక్స్ (Politics) పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖను రాజధాని (Visakhapatnam capital) చేస్తామనీ.. శ్రీకాకుళం, విజయనగరం సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా… జీతాలు పెంచడం తప్ప వేరే ఏ సమస్య అయినా తీరుస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు… ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు… ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్పై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.