Tamil Nadu Premier League : టీఎన్ పీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (Tamil Nadu Premier League) 8వ ఎడిషన్ వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. టీమిండియా (Team India) ఆటగాడు సాయి కిషోర్ (Sai Kishore) రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. 3 లక్షల ప్రాథమిక ధరతో కనిపించిన యువ లెఫ్టార్మ్ ఆల్ రౌండర్ను కొనుగోలు చేసేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.