తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ జోష్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకు మించి ఫలితాలు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు PCC చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో గెలిచే వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాలనీ.. సంక్రాంతి కల్లా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తే.. ఇక తమకు తిరుగుఉండదని కాంగ్రెస్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.
After winning power in Telangana, the Congress is now focusing on the Lok Sabha elections.