ఐఏఎస్ కావాలని కలలు కని.. చివరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దామోదర రాజనర్సింహ. 34యేళ్ళుగా అందోల్ లో ప్రజా సేవ చేస్తూ మరోసారి అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు దామోదర రాజనర్సింహ.

Damodara Rajanarsimha entered politics after dreaming of becoming an IAS officer.