తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన కేసీఆర్.. వాస్తు ప్రకారం ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ ను ఖాళీ చేసి.. గజ్వేల్ ఫామ్ హౌస్ కు వెళ్ళారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా ఎంపీ సంతోష్ తెచ్చిన కారులో వెళ్ళిపోయారు. ప్రగతి భవన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఢిల్లీలోనూ గవర్నమెంట్ ఎలాట్ చేసిన ఇంటిని దాదాపు 20యేళ్ళ తర్వాత ఖాళీ చేయాల్సి వస్తోంది.

KCR has to vacate that house..!