ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన 119 ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎన్నిక నేడు ఉంటుందా లేదా అనేది నేడు అప్డేట్ రానుంది. మరో వైపు ఎంఐంఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉండనున్నారు. ఈ సారి అసెంబ్లీకి కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Telangana assembly meetings from today..