టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ కు మిచౌగ్ తుఫాన్ ప్రభావం పొంచి ఉండటంతో.. లోకేష్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Temporary break for Yuvagalam Padayatra.. Yatra break due to typhoon