తెలంగాణ మూడో అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. MIM కు చెందిన అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణం చేసేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ – MIM లోపాయికారి ఒప్పందంతోనే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

What if BJP MLAs did not take oath in Telangana assembly meetings?