Telangana : 2018 నార్సింగి లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. 6 ఏళ్ల తర్వాత దోషికి ఉరిశిక్ష

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 31 July 2024, 8:00 PM IST

Published : 
  • 31 July 2024, 8:00 PM IST

Exit mobile version