గ్రూప్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వ్యక్తి బీజేపీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.