Prakash Raj: రూ.100 కోట్ల స్కాం.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు

ఈ కేసుకు సంబంధించి వచ్చేవారం చెన్నైలో జరిగే విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌కు పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కేరళలోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జూవెలర్స్ అనే సంస్థపై నవంబర్ 20న ఈడీ దాడి చేసింది. ఇందులో లెక్క చెప్పని రూ.23.70 లక్షల నగదు, 11.60 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది ఈడీ.

Post Published By: narender Thiru
Updated : 23 November 2023, 8:55 PM IST

Published : 
  • 23 November 2023, 8:55 PM IST

Exit mobile version